సీఎం ఆఫీసులో పరిచయాలు ఉన్నాయని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుడు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నివసిస్తూ తనకు సీఎం ఆఫీసులో పరిచయాలు ఉన్నాయని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు సృష్టించిన కాకినాడ ప్రాంతానికి చెందిన కె.రామకృష్ణ అనే వ్యక్తి.. నామినేటెడ్ పదవులు, బదిలీల పేరిట, పలువురు నాయకులు, పోలీసుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుడు. మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.
